క్వాయిష్: వేదికపైకి అంతర్జాతీయ డిజైనర్లు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లోని తాజ్కృష్ణ వేదికగా క్వాయిష్ పేరుతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి మహిళా డిజైనర్లు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజులపాటు కొనసాగే క్వాయిష్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న 22 మంది మహిళలకు నిర్వాహకులు పురస్కారాలు ప్రదానం చేశారు.
ఫిట్నెస్ నిపుణురాలు దినాజ్, దిపాళి మెహతా, మౌనిక, సర్వమంగళ, రంజనా గోయల్, సీమాకుమార్, అంజుమ్ బాబూఖాన్, షర్రీ జవేరీ, కవితారెడ్డి, డాక్టర్ వైజయంతి, కరణ్ భాటియా, ఆనమ్ మీర్జా, డాలి లోహని, మమతారెడ్డి, లతా మరూర్, హుఫ్రూజ్, డాక్టర్ కిరణ్ జైట్లీ, డాక్టర్ సుజాతారామన్, అయేషా లకోటియా, కవితా జైన్, పార్వతిరెడ్డి, మంజులారెడ్డి ఈ పురస్కారాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు పేద బాలికల విద్యకు నిర్వాహకులు అర్చనా దాల్మియా, నమితా కనోడియా, సవితా బన్సాల్, వనితా కనోడియా, రీతూ దాల్మియాలు నగదు సహాయం అందజేశారు.
డిజైనర్లు
హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్కృష్ణ వేదికగా క్వాయిష్ పేరుతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి మహిళా డిజైనర్లు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.
క్వాయిష్
ఫిట్నెస్ నిపుణురాలు దినాజ్, దిపాళి మెహతా, మౌనిక, సర్వమంగళ, రంజనా గోయల్, సీమాకుమార్, అంజుమ్ బాబూఖాన్, షర్రీ జవేరీ, కవితారెడ్డి, డాక్టర్ వైజయంతి, కరణ్ భాటియా, ఆనమ్ మీర్జా, డాలి లోహని, మమతారెడ్డి, లతా మరూర్, హుఫ్రూజ్, డాక్టర్ కిరణ్ జైట్లీ, డాక్టర్సుజాతారామన్, అయేషా లకోటియా, కవితా జైన్, పార్వతిరెడ్డి, మంజులారెడ్డి ఈ పురస్కారాలు అందుకున్నారు.
ప్రసంగం
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజులపాటు కొనసాగే క్వాయిష్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతున్న ప్రముఖ డిజైనర్.
ఉత్పత్తుల ప్రదర్శన
హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్కృష్ణ వేదికగా క్వాయిష్ పేరుతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి మహిళా డిజైనర్లు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న 22 మంది మహిళలకు నిర్వాహకులు పురస్కారాలు ప్రదానం చేశారు.
విద్యార్థులకు సాయం
ఈ సందర్భంగా కొందరు పేద బాలికల విద్యకు నిర్వాహకులు అర్చనా దాల్మియా, నమితా కనోడియా, సవితా బన్సాల్, వనితా కనోడియా, రీతూ దాల్మియాలు నగదు సహాయం అందజేశారు.
డిజైనర్
హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్కృష్ణ వేదికగా క్వాయిష్ పేరుతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి మహిళా డిజైనర్లు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.