ఎవరెస్ట్ హీరోలు పూర్ణ, ఆనంద్లు ఆదర్శం (పిక్చర్స్)
హైదరాబాద్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హైకోర్టు న్యాయవాది ఏవీ స్వామి మాట్లాడారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్లను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
విద్యార్థులు చిన్నప్పటి నండి ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పారు.
సన్మానం
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.
హాజరైన పిల్లలు
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు.
చిన్నారులతో...
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో అడ్డగుట్ట చిన్నారులు...
సన్మానం
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్లను ఆదివారం నాడు అడ్డగుట్ట కమ్యూనిటి హాలులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
సన్మానం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హైకోర్టు న్యాయవాది ఏవీ స్వామి మాట్లాడారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్లను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
సన్మానం
విద్యార్థులు చిన్నప్పటి నండి ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పారు.