వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోపియో సదస్సుకు దేశాధినేతలు
న్యూయార్క్ః భారతీయ సంతతి ప్రజల అంతర్జాతీయ సంఘం (గోపపియో) వచ్చే నెలలో న్యూయార్క్లో నిర్వహిస్తున్న భారతీయ వ్యాపారుల సదస్సుకు కనీసం మూడు దేశాల అధినేతలు హాజరవుతున్నారు. క్రౌన్ ప్లాజా హోటల్లో సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
Comments
Story first published: Friday, December 8, 2006, 23:53 [IST]