వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లండన్ లక్ష్మీపుత్రుల్లో మిట్టల్
డర్బన్ః ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తరతరాలుగా స్థిరపడిన భారతజాతీయులకు వ్యతిరేకంగా ఆయా దేశాలు ప్రదర్శిస్తున్న వివక్షను అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న భారత సంతతి ప్రజల అంతర్జాతీయ సంస్థ (గోపియో) తీవ్ర నిరసన తెలియజేసింది. ఈ వివక్షతను అంతర్జాతీయ వేదికపై చాటేందుకు వీలుగా డర్బన్లో ఐక్య రాజ్యసమితి నిర్వహిస్తున్న జాతివివక్ష వ్యతిరేకంగా సదస్సుకు తమ ప్రతినిధి బృందాన్ని గోపియో పంపింది.
Comments
Story first published: Sunday, July 16, 2000, 23:53 [IST]