వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయబారి భార్యకుఅరుదైన గౌరవం

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రజాస్వామ్య పునరుద్దరణపేరుతో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 71 స్థానాలున్న పార్లమెంటులో చౌధరి పార్టీకి 27 స్థానాలు లభించగా కరాసే పార్టీకి 31 స్థానాలు లభించాయి. ఫిజీ రాజ్యాంగం ప్రకారం పదిశాతం పైగా ఓట్లు సంపాదించుకున్న పార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్య కల్పించాల్సివుంటుంది. ఈ లెక్కప్రకారం మంత్రివర్గంలో మెజార్టీ పదవులు తమకే లభించాలని మహేంద్ర చౌధరి ప్రకటించారు. దీనిపై కరాసే వర్గం తీవ్రంగా మండిపడుతూ రాజ్యాంగ ధిక్కారానికి కూడా సిద్ధమేనుంటున్నది. ఈ పరిణామాలు మరో రాజకీయ సంక్షోభానికి తెరతీసే అవకాశం వుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X