వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోపిడీ సొత్తుపైబ్రిటన్‌ మక్కువ

By Staff
|
Google Oneindia TeluguNews

ఇప్పుడు తాజాగా దీనిని అక్టోబర్‌ 31 వరకు పొడగించారు. పాస్‌పోర్టులు పోగోట్టుకున్న వారు. దొంగపాస్‌పోర్టులతో దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారు భారత రాయబార కార్యాలయంలో ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ సర్టిఫికెట్‌తో ఒమన్‌ లేబర్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయంలో దర్ఖఖాస్తు చేసుకుంటే వారికి క్షమాభిక్ష ప్రసాదించి వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఇప్పటికే సుమారు 10 వేల మంది పైగా కార్మికులను వారివారి దేశాలకు తిప్పిపంపినట్టుగా ఒమన్‌ వర్గాలు వెల్లడించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X