వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇండియన్ వర్కర్లకు ఒమన్ క్షమాభిక్ష
ఇప్పుడు
తాజాగా
దీనిని
అక్టోబర్
31
వరకు
పొడగించారు.
పాస్పోర్టులు
పోగోట్టుకున్న
వారు.
దొంగపాస్పోర్టులతో
దేశంలోకి
అక్రమంగా
ప్రవేశించినవారు
భారత
రాయబార
కార్యాలయంలో
ఎమర్జెన్సీ
సర్టిఫికెట్
కోసం
దరఖాస్తు
చేసుకుంటున్నారు.
ఈ
సర్టిఫికెట్తో
ఒమన్
లేబర్
అండ్
ఇమ్మిగ్రేషన్
కార్యాలయంలో
దర్ఖఖాస్తు
చేసుకుంటే
వారికి
క్షమాభిక్ష
ప్రసాదించి
వెనక్కి
తిప్పి
పంపుతున్నారు.
ఇప్పటికే
సుమారు
10
వేల
మంది
పైగా
కార్మికులను
వారివారి
దేశాలకు
తిప్పిపంపినట్టుగా
ఒమన్
వర్గాలు
వెల్లడించాయి.
Comments
Story first published: Friday, August 15, 2003, 23:53 [IST]