వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాణి కోలా కంపెనీకివిసి ఫండ్
సిడ్నీః ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హోవర్డ్స్ తమ దేశ విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగంలో భారత్ ఊసు లేకపోవడం పట్ల ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటయిన ఆస్ట్రేలియా భారతీయ సంఘాల సమాఖ్య గ్రాన్విల్లే టౌన్హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను నిరసనను బహిరంగపర్చింది.
Comments
Story first published: Thursday, March 22, 2007, 23:53 [IST]