వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాణి కోలా కంపెనీకివిసి ఫండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సిడ్నీః ఆస్ట్రేలియా ప్రధాని జాన్‌ హోవర్డ్స్‌ తమ దేశ విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగంలో భారత్‌ ఊసు లేకపోవడం పట్ల ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటయిన ఆస్ట్రేలియా భారతీయ సంఘాల సమాఖ్య గ్రాన్‌విల్లే టౌన్‌హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను నిరసనను బహిరంగపర్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X