వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్‌ఎస్‌ చార్జీల పెంపు అన్యాయం

By Staff
|
Google Oneindia TeluguNews

దేశంలో ప్రతిష్టాకరమైన కొన్ని విద్యాసంస్థలు విదేశాల్లో స్థిరపడిన తమ పూర్వవిద్యార్ధు ఆర్ధిక సాయంతో కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టడం, అభివృద్ధి పథకాలు రచిస్తుండటం ఉస్మానియా అధికారులను కూడా ఆకర్షించింది. కొందరు విద్యావేత్తలు, ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ సభ్యుల చొరవతో ప్రవాసుల బృందం ఈ మధ్యనే యూనివర్సిటీని సందర్శించింది. విదేశాల్లో వున్న వేలాది మంది ఉస్మానియా పూర్వవిద్యార్ధులను సమీకరించి నిధులను వసూలు చేసి విశ్వవిద్యాలయానికి అందజేస్తామని ఈ ప్రతినిధులు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X