వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళితులదిఇప్పటికీ వెతల జీవితమే

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌:భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లుగడిచినా, దేశంలోని లక్షలాది మందిదళిత ప్రజలు ఇప్పటికీ దుర్భరమైనజీవితాలనే అనుభవిస్తున్నారు. సామాజికంగా,ఆర్థికంగా, సాంస్కృతికంగా వారు ఇప్పటికీ అణిచివేతనుఅవమానాలను ఎదుర్కుంటున్నారని -భారతదేశంలో దళితులు2000: స్వాతంత్ర్యంవచ్చిన 50 ఏళ్ల తర్వాత షెడ్యుల్డ్‌ కులాలపరిస్థితి- అన్న అంశంపై ఏర్పాటయిన సదస్సులోప్రసంగిస్తూ ప్రముఖ జర్నలిస్టు, రచయితసాయినాధ్‌ అన్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అవార్డుపొందిన పాత్రికేయుడైన సాయినాధ్‌,ఐషనోవర్‌ ఫెలోషిప్‌ పై ప్రస్తుతం అమెరికాలోవున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ,రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో అంటరానితనంఇప్పటికీ వేరువేరురూపాల్లో అమల్లో వుందనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X