వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దక్షిణాఫ్రికాహిందువుల వితరణ
బాన్:జర్మనీపై భారత్ ఐటి నిపుణులు ఎందుకోకినుకగా వున్నారు. తమ దేశంలో ఐటి రంగంనిపుణుల కొరతను ఎదుర్కుంటున్నందునవిదేశీ నిపుణులను ఆహ్వానిస్తున్నట్టుగాజర్మనీ ప్రకటించింది. అయితే జర్మనీ నిర్ణయానికిస్వదేశంలో పెద్దఎత్తునే వ్యతిరేకతవ్యక్తం అయింది. ముఖ్యంగా భారతీయ నిపుణలకుగ్రీన్కార్డ్స్ విషయంలో జాతివాదప్రతిపక్షపార్టీల నేతలు వ్యతిరేకత వ్యక్తంచేశారు. రాజకీయంగావ్యతిరేకతవున్నప్పటికీ దేశీయ ఐటిరంగం వత్తిడి వల్ల ప్రభుత్వం గ్రీన్కార్డ్స్జారీకే నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది20 వేల మంది ఇన్ఫోటెక్ ఎక్స్పర్ట్స్కు గ్రీన్కార్డ్స్ఇవ్వనున్నట్టుగా గత ఆగస్ట్లో జర్మనీప్రకటించింది.
Comments
Story first published: Tuesday, January 2, 2007, 23:53 [IST]