వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పారిస్కు విశ్వనాథన్ విందు
లండన్:ముంబాయిలో శిక్షణపొందిన ఒక యువతిఇటీవల బిబిసి టెలీవిజన్ నిర్వహించినవంటల పోటీలో నెగ్గడంతో ఆమె అదృష్టంఒక్క సారిగా మలుపు తిరిగింది. ఇండియాకు చెందినమంజు మల్హీ, లండన్లోని తన ఇంట్లోకొత్తిమీర పచ్చడిని స్వయంగా తయారు చేసి,సదరు పచ్చడి తయారీ ప్రక్రియనువీడియో తీసింది. ఈ కొత్తిమీర పచ్చడిపోటీకొచ్చిన వందలాది ఎంట్రీల్లోనూ నెగ్గిబహుమతిని సాధించింది. ఈ విషయం నిర్వహకులుతెలియజేయగానే మొదటతాను నమ్మలేకపోయినట్టుగామల్హీ చెప్పారు. తన విజయానికి కారణంతన తల్లిగారునేర్పిన వంటలేనని పైగాతాను ముంబాయిలో వుండగా రెండేళ్ల డిప్లొమోకూడా చేశానని ఆమె చెప్పారు.
Comments
Story first published: Friday, June 2, 2006, 23:53 [IST]