ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అవనిగడ్డ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలు కొత్తగా వచ్చి చేరాయి. అవ ని గడ్డలో రెండు సార్లు గెలిచిన చల్లపల్లి జమీందార్ రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ దివి నియోజకవర్గంలో మరోసారి గె లు పొందారు. ఆయన గతంలో కాసు మంత్రివర్గంలో పని చేసారు. మండలి వెంకట కృష్ణారావు ఒకసారి ఏకగ్రీవం తో సహా మొత్తం మూడు సార్లు ఎన్నికయ్యారు. మండలి ఒకసారి ఎంపీగా గెలిచారు. ఆయన కుమారుడు బుద్దప్రసాద్ రెండు సార్లు గెలుపొందారు. సింహాద్రి సత్యానారాయణ మూడు సార్లు గెలిచి టిడిపి లో మంత్రిగా పని చేసారు. 2009 లో టిడిపి నుండి గెలిచిన అంబటి బ్రాహ్మణయ్య మరణంతో జరిగిన ఉప ఎన్నిక లో ఆయన కుమారుడు హరి ప్రసాద్ గెలుపొందారు. ఇక, 2012 ఉప ఎన్నికల తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి.
12
సార్లు
ఎన్నికలు
జరిగితే..
అవనిగడ్డ
నియోజకవర్గంలో
మొత్తంగా
12
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఏడు
సార్లు,
టిడిపి
అయదు
సార్లు
గెలుపొందారు.
20009
ఎన్నికల్లో
కాంగ్రెస్
నుండి
పోటీ
చేసి
ఓడిన
మండలి
బుద్దప్రసాద్
2014
ఎన్నికలకు
ముందు
గా
టిడిపిలో
చేరారు.
అయిదు
దశాబ్దాలకు
పైగా
కాంగ్రెస్
తో
అనుబంధం
ఉన్న
మండలి
కుటుంబ
సభ్యుడు
అయిన
బుద్ద
ప్రసాద్
టిడిపిలో
చేరి
2014
ఎన్నికల్లో
ఇదే
నియోజకవర్గం
నుండి
పోటీ
చేసారు.
2014
లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
196401
ఓటర్లు
ఉండగా,
అందులో
167616
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
మండలి
బుద్ద
ప్రసాద్
కు
80995
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
సింహాద్రి
రమేష్
కు
75037
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
మండలి
బుద్దప్రసాద్
5958
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక్కడ
గెలిచిన
మండలి
బుద్ద
ప్రసాద్
రాష్ట్ర
విభజన
తరువాత
ఏర్పడిన
ఏపి
తొలి
శాసనసభకు
డిప్యూటీ
స్పీకర్
గా
ఎన్నికయ్యారు.