ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చౌడవరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చోడవరం, బుచ్చయ్యపేట, రోలుగుంట మండలాలు పూర్తిగా చోడవరంలో చేరాయి. ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాస రావు 2004 లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్దిగా గెలిచారు. 2009 లో అనకాపల్లి నుండి పోటీ చేసారు. వేచలపు పాలవెల్లి ఇక్కడి నుండి రెండు సార్లు గెలిచారు. ఎర్రునాయుడు మూడుసార్లు, బలిరెడ్డి సత్యారావు రెండు సార్లు విజయం సాధించారు. 2004 లో ఇక్కడ గెలిచిన గంటా శ్రీనివాస రావు 1999లో అనకాపల్లి నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 1955 నుండి 1962 వరకు కొండకర్ల గా ఈ నియోజకవర్గం 1952 లో చోడవరం నియోజకవ ర్గం ఏర్పడింది. 2009 తరువాత ఇక్కడ రాజకీయంగా పలు సమీకరణాలు మారిపోయాయి.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
ఈ
నియోజకవర్గంలో
ఇప్పటి
వరకు
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
అయిదు
సార్లు,
టిడిపి
ఆరు
సార్లు,
కెఎల్పి
,
స్వతంత్ర,
జనతా
పార్టీలు
ఒక్కొక్క
సారి
మరో
సారి
స్వతంత్ర
అభ్యర్ది
గెలుపొందారు.
2009
లో
జరిగిన
ఎన్నికల్లో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
సన్యాసి
రాజు
కాంగ్రెస్
పార్టీ
అభ్యర్ది
కరణం
ధర్మశ్రీ
మీద
గెలిచారు.
ఆ
తరువాత
2009
లో
జరిగి
న
రాజకీయా
పరిణాలతో
కరణం
ధర్మశ్రీ
కాంగ్రెస్
ను
వీడి
వైసిపి
లో
చేరారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
196506
ఓట్లు
ఉండగా
,అందులో
165662
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
సన్యాసిరాజు
కు
80560
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
కరణం
ధర్మశ్రీ
కి
79051
ఓట్ల
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
సన్యాసి
రాజు
909
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.