ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గాజువాక నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గ్రేటర్ విశాఖలో విలీనమైన గాజువాక మండలం కొత్తగా గాజువాక నియో జకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ జరిగిన తొలి ఎన్నికలో ప్రజారాజ్యం అభ్యర్ది గెలుపొందారు. అంతుకు ముందు పరవాడ గా ఉండే నియోజకవర్గం 2009 లో రద్దు అయింది. ఇక్కడ నుండి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మూడు సార్లు గెలిచారు. భాట్టం శ్రీరామమూర్తి రెండు సార్లు, పైలా అప్పలనాయుడు రెండు సార్లు గెలుపొందారు. ఆయన ఎంపీగా నూ వ్యవహరించారు. పివి, జలగం, అంజయ్య మంత్రి వర్గాల్లోజ పని చేసారు. బండారు సత్యనారాయణ మూర్తి టిడిపి లో మంత్రిగా వ్యవహరించారు. ఇక, 2004 లో ఇక్కడ గండి బాబ్జీ కాంగ్రెస్ నుండి గెలుపొందారు. 2009 లో గాజువాక కొత్తగా ని యోజకవర్గంగా ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
2009
లో
రద్దు
అయిన
పరవాడ
లో
1952
నుండి
2004
వరకు
12
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
నాలుగు
సార్లు
కాంగ్రె
స్
గెలిచింది.
టిడిపి
అయిదు
సార్లు
గెలుపొందింది.
సిపిఐ,
కెఎల్పి,
స్వతంత్ర
అభ్యర్దులు
ఒక్కోసారి
నెగ్గారు.
ఇక,
2009
లో
జరిగిన
ఎన్నికల్లో
ప్రజారాజ్యం
అభ్యర్ది
వెంకటరామయ్య
సమీప
ప్రత్యర్ది
స్వతంత్ర
అభ్యర్ది
నాగిరెడ్డి
పై
17907
ఓట్ల
మెజార్టీ
తో
గెలుపొందారు.
2014
లో
రాష్ట్ర
విభజన
ప్రభావంతో
ఇక్కడ
రాజకీయాల్లో
మార్పులు
జరిగాయి.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
లో
ఇక్కడ
మొత్తంగా
290224
ఓట్లు
ఉంటే,
అందులో
187298
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
పల్లా
శ్రీనివాస్
కు
97109
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
నాగిరెడ్డికి
75397
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
పల్లా
శ్రీనివాస్
21712
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.