ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గుడివాడ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందివాడ, గుడ్లవల్లేరు మండలాలను పూర్తిగా గుడివాడలో కలిపేసారు. గ తంలో ఈ నియోజకవర్గంలో ఉన్న పామర్రు, పెదపారుపూడి మండలాలను పామర్రు నియోజకవర్గంలో చేర్చారు. ఇక, ఈ నియోజకవర్గం లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించారు. 1983,85 లో ఇక్కడి నుండి ఎన్టీఆర్ గెలు పొందారు. 1985 లో మూడు చోట్ల గెలిచిన ఘనత ఎన్టీఆర్ సొంతం. టిడిపి ఆవిర్భావం తరువాత ఇక్కడ జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మినహా ప్రతీ సారి టిడిపి గెలుస్తూ వచ్చింది. 2204, 2009 లో టిడిపి నుండి గెలిచిన కొడాలి వెంకటేశ్వరరావు 2009 లో గెలిచిన తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో భాగంగా వైసిపి లో చేరారు. ఆ తరువాత అనర్హత వేటు కు గురై వైసిపి నుండి 2014 లో పోటీ చేసారు.
17
సార్లు
ఎన్నికలు..
గుడివాడ
నియోజకవర్గంలో
ఇప్పటి
వరకు
17
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఆరు
సార్లు,
టిడిపి
ఎనిమిది
సార్లు,
సిపిఐ
రెండు
సార్లు,
వైసిపి
ఒకసారి
గెలిచాయి.
ఇక్కడ
నుండి
రాజకీయంగా
పేరున్న
రావి
కుటుంబం
నాలుగు
సా
ర్లు
గెలిచింది.
రావి
శోభనాద్రి
చౌదరి
రెండు
సార్లు
గెలిచారు.
ఆయన
పెద్ద
కుమారుడు
హరగోపాల్
ఒకసారి
గెలుపొందారు.
అయితే
హరగోపాల్
గెలిచిన
కొద్ది
కాలానికే
రోడ్డు
ప్రమాదంలో
మరణించటంతో
ఆయన
సోదరుడు
వెంకటేశ్వరరావు
ఉప
ఎన్నికల్లో
పోటీ
చేసి
గెలిచారు.
2004
లో
ఇదే
నియోజకవర్గం
నుండి
పోటీ
చేసిన
కొడాలి
వెంకటేశ్వరావు
తిరిగి
2009
లోనూ
టిడిపి
నుండే
గెలిచారు.
2014
ఎన్నికల్లో
వైసిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
గుడివాడ
నియోజకవర్గంలో
మొత్తంగా
197311
ఓట్లు
ఉండగా,
అందులో
157682
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
నుండి
పో
టీ
చేసిన
కొడాలి
వెంకటేశ్వరరావుకు
81298
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
రావి
వెంకటేశ్వరరావుకు
69761
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
కొడాలి
వెంకటేశ్వరరావు
11537
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.