ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కొవ్వూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పూర్వం ఉన్న కొవ్వూరు, తాళ్లపూడి మండలాల యధాతధంగా ఉన్నాయి. చాగల్లు మండలం గోపాలపురం నియోజకవర్గం నుండి కొత్తగా వచ్చి చేరింది. 1952 లో ఏర్పడిన కొవ్వూరు నియోజకవర్గం 2009 డీ లిమిటేషన్ లో భాగంగా ఎస్సీ రిజర్వ్ అయింది. ఇక్కడ నుండి అల్లూరి బాపీనీడు, ఎమ ఏ అజీజ్, పెండ్యాల వెం కట కృష్ణారావు, జీఎయస్ రావు లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. కొవ్వూరు లో అత్యధికంగా పెండ్యాల వెంక ట కృష్ణారావు అయిదు సార్లు గెలిచారు. అల్లూరి బాపినీడు రెండు సార్లు గెలుపొందారు. ఇక్కడి నుండి గెలిచిన టివి రాఘ వులు, గోపాల పురం నుండి రెండు సార్లు నెగ్గారు. 2009 లో ఎస్సీ రిజర్వ్ గా ఆమరిన తరువాత తొలి సారి జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ది గెలుపొందారు. 2014 లో టిక్కెట్ రాకపోవటం తో రెబల్ గా బరిలో నిలిచారు.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
కొవ్వూరు
నియోజకవర్గంలో
ఇప్పటి
వరకు
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
నాలుగు
సార్లు,
టిడిపి
ఆరు
సార్లు,
కెఎమ్పిపి
ఒకసారి,
ఇద్దరు
స్వతంత్రులు
గెలిచారు.
ఇక్కడి
నుండి
2009
లో
గెలిచిన
జీఎస్
రావు
కొద్దికాలం
పిసిసి
అధ్యక్షుడిగా
పని
చేసారు.
అజీజ్
గతంలో
అంజయ్య,
భవనం,
కోట్ల
మంత్రి
వర్గాల్లో
పని
చేసారు.
టివి
రాఘువులు
కొంత
కాలం
మంత్రిగా
ఉన్నారు.
2009
లో
ఇక్కడ
గెలిచిన
రామారావు
ఆయనకు
సమీప
బంధువు.
ఇక,
2009
ఎన్నికల
తరువాత
రాష్ట్రంలో
చోటు
చేసుకున్న
రాజకీయ
పరిణామాల్లో
గోపాలపురం
నుండి
టిడిపి
ఎమ్మెల్యేగా
గెలిచిన
వనిత
వైసిపి
లో
చేరా
రు.
అదే
విధంగా
కాంగ్రెస్
లో
మోషేన్
రాజు
వైసిపి
లో
కొనసాగుతున్నారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
లో
జరిగిన
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
గా
168810
ఓట్లు
ఉండగా,
అందులో
113056
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
జవహర్
కు
74661
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
వనిత
కు
61916
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
జవహర్
12745
ఓట్ల
మెజార్టీ
తో
గెలుపొందారు.
ఉపాధ్యాయుడిగా
పని
చేసిన
జవహర్
అనూహ్యంగా
2014
ఎన్నికల్లో
టిడిపి
నుండి
గెలిచారు.
2017
లో
జరిగిన
మంత్రి
వర్గ
విస్తరణలో
క్యాబినెట్
బెర్తు
దక్కించుకున్నారు.