ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019:మాడుగుల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దేవరపల్లి, కె కోటపాడు మండలాలు పూర్తిగా మాడుగుల నియో జకవర్గంలో చేరాయి. 1983 నుండి 1999 వరకు ఇక్కడ టిడిపి వరుసగా అయిదు సార్లు గెలిచింది. 2004 లో ఇక్కడ గెలిచిన ధర్మశ్రీ తిరిగి 2009, 2004 లో చోడవరం నుండి పోటీ చేసారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం 1955 లో ఇక్కడ ఒకసారి ఓడిపోగా..1962 లో గెలిచారు. నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. రెడ్డి సత్యానారాయణ 1987 నుండి 1989 వరకు ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు. ఇక, 2009 తరువాత విశాఖ జిల్లా పై రాష్ట్ర విభ జన ప్రభావం పడింది. ఇక్కడి రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు జరిగాయి.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
మాడుగుల
లో
ఇప్పటి
వరకు
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
టిడిపి
ఆరుసార్లు,
కాంగ్రెస్
మూడు
సార్లు,
కెఎల్పి
.
పిఎస్ప
ఒక్కోసారి
గెలిచాయి.
ఒక
సారి
స్వతంత్ర
అభ్యర్ది
గెలుపొందారు.
2009
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
టిడిపి
అభ్యర్దిగా
పోటీ
చేసిన
రామానాయుడు
కాంగ్రెస్
అభ్యర్ది
రామమూర్తి
నాయుడును
ఓడించారు.
ఆ
తరువాత
2014
నుండి
ఇక్కడ
పోటీ
చేసే
పార్టీలు..అభ్యర్దులు
మారారు.
2014
ఎన్నికల్లో
వైసిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తంగా
173857
ఓట్లు
ఉండగా,
అందులో
146214
ఓట్లు
పోలయ్యాయి.
అందులో
వైసిపి
నుండి
పోటీ
చేసిన
ముత్యానాయుడు
కు
72299
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
రామానాయుడుకు
67538
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ది
ముత్యా
ల
నాయుడుకు
4761
ఓట్ల
మెజార్టీ
దక్కింది.