ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పామర్రు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి వరకు ఉన్న ఉయ్యూరు ను రద్దు చేస్తూ పామర్రు కొత్తగా ఏర్పాటు అయింది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. తోట్లవల్లూరు, పమిడిముక్కల, మొవ్వ, పెదపారుపూడి, పామ ర్రు మండలాలతో ఈ సెగ్మెట్ ఏర్పాటైంది. 2009, 2014 లో ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. గతంలో ఉన్న నిడు మోలు నియోజకవర్గం 2009 లో డీలిమిటేషన్లో భాగంగా రద్దు అయింది. ఈ నియోజకవర్గం సిపియం కు కంచుకోటగా ని లిచింది. ఇక్కడ నుండి సీపియం నేత పాటూరి రామయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ నేత కనుమూరి సోమేశ్వర రావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుండే గెలుపొందారు. టిడిపి ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గం నుండి ఆ పార్టీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది.
ఇప్పటి
వరకు
జరిగిన
ఎన్నికల్లో..
2009
లో
రద్దు
అయిన
నిడుమోలు
నియోజకవర్గంలో
11
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
ఆరు
సార్లు
సిపియం,
ఒక
సారి
సిపిఐ,
రెండు
సార్లు
టిడిపి,
రెండు
సార్లు
కాంగ్రెస్
గెలుపొందాయి.
ఇక,
పామర్రు
నియోజకవర్గంలో
2009
ఎన్నికల్లో
టిడిపి
అభ్యర్ధి
ఉప్పులేటి
కల్పన
పై
కాంగ్రస్
అభ్యర్ది
డివై
దాస్
గెలుపొందారు.
ప్రజారాజ్యం
సైతం
ఇక్కడి
నుండి
బరిలో
దిగింది.
ఇక,
2009
లో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
ఉప్పులేటి
కల్పన
ఆ
తరువాత
2014
ఎన్నికలకు
ముందు
వైసిపి
లోకి
చేరి
2014
ఎన్నికల్లో
ఆ
పార్టీ
అభ్యర్దిగా
పోటీ
చేసారు.
2014
ఎన్నికల్లో
వైసిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
పామర్రు
నియోజకవర్గంలో
మొత్తంగా
171907
ఓట్లు
ఉండగా,
అందులో
150981
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
కల్పన
కు
69456
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
వర్ల
రామయ్యకు
68477
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ది
కల్పన
1069
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
వైసిపి
ఎమ్మెల్యేగా
గెలిచిన
ఉప్పులేటి
కల్పన
ఆ
తరువాత
రాజకీయ
పరిణామాల
నేపథ్యంలో
టిడిపి
లోకి
ఫిరాయించారు.
టిడిపి
నుండి
పోటీ
చేసి
ఓడిన
వర్ల
రామయ్యకు
ఆర్టీసి
ఛైర్మన్
గా
నామినేటెడ్
పోస్టు
దక్కింది.