ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాయకరావుపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇక్కడ కొత్తగా కోటవురట్ల,ఎస్ రాయవరం మండలాలు పాయకరావుపేట నియోజకవర్గంలో చేరాయి. టిడిపి ఆవిర్భావం తరువాత ఇక్కడ వరుసగా ఆరు సార్లు టిడిపి గెలిచింది. టిడిపి నుండి పోటీ చేసిన నూకరాజు మూడు సార్ల గెలుపొందారు. మరో సభ్యుడు చెంగల వెంకట్రావు రెండు సార్లు గెలవగా..మరో రెండు సార్లు ఓడిపోయారు. 1952 వరకు ఈ నియోజకవర్గం జనరల్ గా ఉండేది. అప్పుడు సాగి సూర్యనారాయణ రాజు గెలుపొందారు. ఆ తరువాత నర్సీపట్నం నుండి మరో మూడు సార్లు గెలిచారు.
13
సార్లు
ఎన్నికలు
జరిగితే..
ఇక్కడ
13
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
టిడిపి
ఏడు
సార్లు,
కాంగ్రెస్
నాలుగు
సార్లు,
సిపిఐ
ఒకసారి
గెలుపొందాయి
.
2009
లో
ఇక్కడ
గెలిచిన
జి
బాబురావు
వైయస్
మరణం
తరువాత
రాజకీయ
పరిణామాల్లో
జగన్
కు
మద్దతుగా
నిలిచారు.
దీంతో,
ఆయన
పై
అనర్హత
వేటు
పడింది.
దీని
కారణంగా
జరిగిన
2012
లో
ఉప
ఎన్నికల్లో
తిరిగి
టిడిపి
అభ్యర్ది
చెంగల
వెం
కట్రావు
పై
మరోసారి
గొల్ల
బాబురావు
గెలిచారు.
ఇక,
2014
ఎన్నికల్లో
ఇక్కడ
సమీకరణాల్లో
మార్పులు
జరిగాయి.
టిడిపి
నుండి
రెండు
సార్లు
ఎమ్మెల్యేగా
గెలిచిన
చెంగల
వుంకట్రావు
ఎన్నికల
ముందు
వైసిపి
లో
చేరారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
అక్కడ
మొత్తంగా
222875
ఓట్లు
ఉండగా,
అందులో
178610
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
అనితకు
86355
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
చెంగల
వెంకట్రావు
కు
83527
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
అనిత
2828
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.