ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెందుర్తి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరాయి. డీలిమిటేషన్ తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం గెలుపొందింది. 2004 లో గెలిచిన గురుమూ ర్తి రెడ్డి 2009 ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఇక్క డి నుండి ఉప ఎన్నికల్లో గెలవగా.. 2004 లో విశాఖ-1 నుండి గెలిచి..పూర్తికాలం లేకుండానే మరణించారు. ఆయన తరువా త కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ఉప ఎన్నికలోనూ, 2009 లోనూ గెలుపొందారు. 1978 లో గెలిచిన అప్పన్న, 1989 లో గె లిచిన గురునాధరావులు తండ్రి-కొడుకులు. గురునాధరావు గతంలో నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాల్లో పని చేసారు. ఆయ న 1998 లో అనకాపల్లి నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక, 2009 ఎన్నికల తరువాత ఇక్కడ రాజకీయంగా పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
10
సార్లు
ఎన్నికలు..
1967,1972
లో
జామి
నియోజవర్గంగా
ఉండే
ఈ
ప్రాంతం
1978
లో
పెందుర్తి
నియోజవకవర్గంగా
మారింది.
ఇక్కడ
మొత్తం
పది
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
నాలుగు
సార్లు
టిడిపి,
కాంగ్రెస్
నాలుగు
సార్లు,
సిపిఐ..ప్రజారాజ్యం
ఒక్కోసారి
గెలుపొందాయి.
పరవాడ
లో
మూడు
సార్లు
గెలిచిన
మాజీ
మంత్రి
బండారు
సత్యనారాయణ
2014
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
పోటీ
చేసారు.
గత
రెండు
సార్లు
ఆయన
ఓడిపోయారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడి
మొత్తం
232878
ఓట్లు
ఉండగా
,అందులో
181098
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
బండారు
సత్యనారాయణ
మూర్తికి
94581
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
గండి
బాబ్జీకి
75888
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
బండారు
సత్యనారాయణ
మూర్తి
18648
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
2009
ఎన్నికల్లో
గండి
బాబ్జీ
కాంగ్రెస్
నుండి
పోటీ
చేసి
ఓడారు.