ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నగరంలోని కొంత భాగంతో సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడింది. విజయ వాడ తూర్పు నుండి గతంలో గెలిచి ప్రజారాజ్యం లో చేరిన వంగవీటి రాధా ఇక్కడ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది చేతి లో ఓడిపోయారు. వంగవీటి రాధాకృష్ణ విజయవాడ తూర్పు నుండి ఒకసారి గెలిచన మోహన రంగా, రెండు సార్లె గెలిచిన రత్నకుమారి ల కుమారుడు. 1988 లో రంగా హత్యకు గురయ్యారు. 2009 లో రద్దు అయిన కంకిపాడు నియోజకవర్గం లో దేవినేని రాజశేఖర్ అయిదు సార్లు గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పని చేసారు. ఎన్టీఆర్ మరణం తరువాత కాంగ్రెస్ లో చేరి 2004 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంకిపాడు నుండి ఒకసారి గెలిచిన యలమంచిలి నాగేశ్వరరావు, 2009 లో విజయవాడ తూర్పు నుండి గెలిచిన రవి లు తండ్రి..కుమారులు.
గత
ఎన్నికల్లో..
కంకిపాడు
లో
1952
నుండి
2004
వరకు
జరిగిన
ఎన్నికల్లో
అయిదు
సార్లు
టిడిపి
గెలవగా,
అయిదు
సార్లు
టిడిపి
గెలిచింది.
రెండు
సార్లు
సిపిఐ,
ఒకసారి
కెఎల్పి
గెలుచుకున్నాయి.
ఇక,
కంకిపాడు
లో
2009
లో
కాంగ్రెస్
అభ్యర్ది
మల్లాది
విష్ణు
గెలవగా
,
2014
లో
టిడిపి
గెలిచింది.2009
తరువాత
విజయవాడ
నగర
రాజకీయాల్లో
మార్పులు
చోటు
చేసుకున్నాయి.
అదే
విధంగా
అభ్యర్దులు
సైతం
పార్టీలు
మారి
బరిలో
నిలిచారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
విజయవాడ
సెంట్రల్
లో
మొత్తంగా
259001
ఓట్లు
ఉండగా,
అందులో
169448
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
బొండా
ఉమామహేశ్వరరావు
కు
82669
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
గౌతం
రెడ్డికి
55508
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
ఉమా
మహేశ్వరరావు
27161
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఆ
తరువాత
టిడిపి
ప్రభుత్వం
లో
ఉమా
కు
టిటిడి
బోర్డు
సభ్యుడిగా
నియమించారు.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
గౌతం
రెడ్డి
వివాదాస్పద
వ్యాఖ్యలు
చేయటంతో
ఆయన్ను
పార్టీ
కొంత
కాలం
సస్పెండ్
చేసింది.