ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్తరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పూర్తిగా విశాఖ నగర ప్రాంతంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1955 నుం డి 1962 వరకు కణితి నియోజకవర్గంగా..1967 నుండి 2004 వరకు విశాఖ-2 గా ఉన్న ఈ నియోజజకవర్గం 2009 లో విశాఖ ఉత్తరం గా మారింది. విశాఖ -2 గా ఉన్న సమయం లో ఇక్కడ 1978 ఉండి ఏ అభ్యర్ది రెండో సారి గెలిచిన సందర్భం లేదు. 1967 లో సిపిఎం అభ్యర్దిగా గెలిచిన సన్యాసి రావు ఆ తరువాత స్వంతంత్ర అభ్యర్దిగా గెలిచారు. 2004 లో గెలిచిన రంగ రాజు కు ఆ తరువాతి ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించింది. విశాఖ ఉత్తరం గా ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల తరువాత రాష్ట్ర విభజన ప్రభావం ఇక్కడ కనిపించింది. దీంతో.. ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా మార్పు కనిపించింది.
11
సార్లు
ఎన్నికలు
జరిగితే..
విశాఖ
-2
లో
1967
నుండి
2004
వరకు
9
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
రెండు
సార్లు,
టిడిపి
నాలుగు
సార్లు,
జనతా,
సిపిఎం,
స్వతంత్ర
అభ్యర్దులు
ఒక్కోసారి
గెలుపొందారు.
ఇక,
2009
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
కాంగ్రెస్
అభ్యర్దిగా
పో
టీ
చేసిన
టి
విజయ్
కుమార్
ప్రజారాజ్యం
నుండి
పోటీ
చేసిన
రహ్మాన్
పై
విజయం
సాధించారు.
2009
తరువాత
జరిగిన
రాష్ట్ర
విభజన
కారణంగా
2014
ఎన్నికల్లో
మరోసారి
కాంగ్రెస్
నుండి
పోటీ
చేసిన
ద్రోణంరాజు
శ్రీనివాస్
కు
డిపాజిట్
దక్క
లేదు.
2014
ఎన్నికల్లో
బిజెపి
గెలుపు...
2014
ఎన్నికల్లో
టిడిపి
-
బిజెపి
పొత్తు
కారణంగా
ఈ
సీటు
బిజెపి
కి
కేటాయించారు.
ఇక్కడ
మొత్తంగా
267215
ఓట్లు
ఉం
డగా,
అందులో
158422
ఓట్లు
పోలయ్యాయి.
బిజెపి
నుండి
పోటీ
చేసిన
విష్ణుకుమార్
రాజకు
82079
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
చొక్కా
కుల
వెంకటరావుకు
68839
ఓట్లు
పోలయ్యాయి.
బిజెపి
అభ్యర్ది
విష్ణుకుమార్
రాజు
18240
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక్కడ
గెలిచిన
విష్ణు
కుమార్
రాజు
బిజెపి
శాసనసభా
పక్ష
నేతగా
వ్యవహరించారు.