ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: యలమంచిలి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా యలమంచిలి, మునగపాక, అచ్యుతాపురం మండలాలు పూర్తిగా యల మంచిలి నియోకవర్గంలో కలిసాయి. ఇక్కడ టిడిపి అభ్యర్ది పప్పుల చలపతి రావు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. 2004, 2009 లో కాంగ్రెస్ అభ్యర్ది రమణ మూర్తి రాజు టిడిపి అభ్యర్ది జివి నాగేశ్వరరావు మీద వరుసగా రెండు సార్లు గెలిచారు. 1999 లో చలపతి రావు కాంగ్రెస్ నుండి పోటీ చేసిన రమణ మూర్తి రాజను ఓడించారు. చలపతి రావు ఇక్కడ ఎమ్మెల్యేగా అదే విధంగా అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఇక్కడ రెండు సార్లు విజయం సాధించిన సన్యాసి నాయుడు కోట్ల ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2009 ఎన్నికల్లో జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే గెలిస్తే..అందులో రమణ మూర్తి రాజు ఒకరు.
14
సార్లు
ఎన్నికలు..
ఇక్కడ
మొత్తంగా
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
నాలుగు
సార్లు,
టిడిపి
ఆరుసార్లు,
కెఎల్పి
ఒకసారి,
స్వతంత్రులు
మూడు
సార్లు
గెలిచారు.
2009
ఎన్నికల
తరువాత
ఇక్కడ
సమీకరణాల్లో
మార్పులు
వచ్చాయి.
2009
లో
ప్రజారాజ్యం
నుండి
పెందుర్తిలో
గెలిచిన
పంచకర్ల
రమేష్
బాబు
టిడిపి
లో
చేరారు.
రమణమూర్తి
రాజు
సైతం
టిడిపిలో
చేరినా
సీటు
దక్కలేదు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
185854
ఓట్లు
ఉండగా,
అందులో
158587
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
పంచకర్ల
రమేష్
బాబుకు
80568
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
ప్రగడ
నాగేశ్వరరావుకు
72108
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ది
పంచక
ర్ల
రమేష్
బాబు
8455
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.