వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews
తెలుగు సినిమా రంగంలో కథల కొరత తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. పెద్ద రచయితలు పాత కథలనే కొత్తగా మార్చుతుండడంతో తెలుగు సినిమా రంగం బాగా నష్టపోయింది. గోదావరి, పోకిరి వంటి సినిమాలు మినహా దాదాపు అన్ని సినిమా కథలు పాడిందే పాడరా... అన్న చందంగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో రచయితలు కాని వారు కూడా కొన్ని కథలతో ముందుకు వస్తున్నారు. బాలకృష్ణ తదుపరి చిత్రానికి విలన్‌ జీవి కథను రూపొందించినట్టు తెలిసింది. భగవాన్‌, దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.గోపాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథను తీసుకోవాలనుకున్నప్పటికీ జీవి కథ ఇంకా మెరుగ్గా ఉండడంతో ఇటువైపు మొగ్గు చూపారు. తెలుగు సినిమాలకు కథలు రాయాలని చాలా మంది యువకులు ఊళ్ళను వదిలిపెట్టి కృష్ణానగర్‌, ఇందిరానగర్‌, బోరబండ ప్రాంతాలకు మకాం మార్చుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని తెలుగు సినిమా కథలను పరిశీలించిన తర్వాత కథ చెప్పడం పెద్ద కష్టం కాదని సామాన్య ప్రేక్షకులు కూడా అనుకోవడంలో తప్పు లేదు కదా.

విజయశాంతి నాయుడమ్మ త్వరలో
విప్రో యువరాజు ప్రేమలో కొయిరాలా!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X