వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నగరమంతా తిరిగిన చిరంజీవి
ఇప్పుడు
టాక్
ఆఫ్
ది
టౌన్
చిరంజీవి
కుమారుడు
రామ్
చరణ్
తేజ
"చిరుత"
సినిమానే.
ఈనెల
28న
విడుదల
కానున్న
ఈ
సినిమా
నిన్న
సెన్సార్
ముందుకు
వెళ్ళింది.
చిరంజీవి
నిన్న
నగరమంతా
తిరిగి
"చిరుత"
పోస్టర్ల
తీరుతెన్నులను
పరిశీలించి,
అవసరమైన
మార్పులు
సూచించినట్టు
తెలిసింది.
"చిరుత" దర్శకుడు పూరీ జగన్నాధ్ తీసిన అనేక సన్నివేశాలను చిరంజీవి రీ షూటింగ్ చేయించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనితో పూరీ మనస్ధాపం చెందినట్టు ఫిల్మ్ నగర్ లో గుప్పుమంది. కానీ నిన్న సినిమా చూసి చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఆయన చేసుకున్న మార్పులు ఆయనకు నచ్చకుండా ఎలా ఉంటాయి?
"చిరుత" తర్వాత చరణ్ తేజ మరో రెండు సినిమాల్లో నటించనున్నాడు. ఒకటి గీతా ఆర్ట్స్ చిత్రం కాగా మరొకటి అశ్వనీదత్ బ్యానర్ ది. గీతా ఆర్ట్స్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించబోతున్నారు.
Comments
Story first published: Saturday, September 8, 2007, 23:53 [IST]