వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మీడియాపై కృష్ణవంశీ సెటైర్లు
దర్శకుడు
కృష్ణవంశీకి
మీడియా
మీద
చాలా
కోపం.
ఆ
విషయం
చాలా
మందికి
తెలుసు.
తాజాగా
తన
చిత్రం
"చందమామ"లో
కృష్ణవంశీ
మీడీయా
మీద
విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా
ఎలక్ట్రానిక్
మీడియా
మీద
ఆయన
సెటైర్లు
వదిలారు.
చానల్
వాణ్ణి
సెల్
లో
వేసినట్టు
ఆయన
దృశ్యాలను
చిత్రీకరించారు.
"చందమామ"
సినిమా
మీద
మీడీయాలో
వ్యతిరేక
వార్తలు
రావడం
వేరే
కథ.
కృష్ణవంశీ రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ఆయన మీద దృష్టి పెట్టింది. రమ్యకృష్ణ, వంశీ ఇద్దరూ విడిపోయారని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. చెన్నైలో రమ్య, హైదరాబాద్ లో చార్మితో కృష్ణవంశీ సుఖంగా ఉన్నారని ఇంకా వదంతులు వస్తూనే ఉన్నాయి. మీడియా మీద సెటైర్లు వేస్తున్న పూరీ జగన్నాధ్ నెంబర్ వన్ దర్శకుడైనట్టే ఆయన అడుగు జాడల్లో సీనియర్ అయిన కృష్ణవంశీ నడుచుకుంటున్నారా?
Comments
Story first published: Friday, September 14, 2007, 23:53 [IST]