వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాపై కృష్ణవంశీ సెటైర్లు

By Staff
|
Google Oneindia TeluguNews


దర్శకుడు కృష్ణవంశీకి మీడియా మీద చాలా కోపం. ఆ విషయం చాలా మందికి తెలుసు. తాజాగా తన చిత్రం "చందమామ"లో కృష్ణవంశీ మీడీయా మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మీద ఆయన సెటైర్లు వదిలారు. చానల్ వాణ్ణి సెల్ లో వేసినట్టు ఆయన దృశ్యాలను చిత్రీకరించారు. "చందమామ" సినిమా మీద మీడీయాలో వ్యతిరేక వార్తలు రావడం వేరే కథ.

కృష్ణవంశీ రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ఆయన మీద దృష్టి పెట్టింది. రమ్యకృష్ణ, వంశీ ఇద్దరూ విడిపోయారని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. చెన్నైలో రమ్య, హైదరాబాద్ లో చార్మితో కృష్ణవంశీ సుఖంగా ఉన్నారని ఇంకా వదంతులు వస్తూనే ఉన్నాయి. మీడియా మీద సెటైర్లు వేస్తున్న పూరీ జగన్నాధ్ నెంబర్ వన్ దర్శకుడైనట్టే ఆయన అడుగు జాడల్లో సీనియర్ అయిన కృష్ణవంశీ నడుచుకుంటున్నారా?


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X