వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాక్షిపై ఆంధ్రజ్యోతి దాడి
దీనిపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం నేడు రెచ్చిపోయింది. గత ఏప్రిల్ లో సాక్షి పత్రిక ప్రారంభమైనప్పుడు రెండు రూపాయలకే పత్రిక ఇస్తున్నామని, మిగితా పత్రికలు కూడా రెండు రూపాయలకే పత్రిక ఇవ్వాలని సాక్షి ఒక నెల పాటు ఒక ఉద్యమం చేసింది. దానిని ఆక్షేపిస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేడు ఎడ్వటోరియల్ రాసుకున్నారు.
Comments
congress sakshi వైఎస్ రాధాకృష్ణ radhakrishna సాక్షి andhrajyothy ys jagan newspaper జగన్ ఆంధ్రజ్యోతి
Story first published: Friday, January 9, 2009, 13:54 [IST]