వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ మంత్రులకు కిరణ్ పాఠాలు
రచ్చబండ రెండో విడత కార్యక్రమాన్ని నవంబర్ 2 నుంచి 15వ తేదీ వరకు పది పనిదినాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆయన తెలంగాణ మంత్రులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తప్ప తమకేమీ వద్దని తెలంగాణ ప్రజలు మొండికేస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రులకు ఎదురయ్యే ఇబ్బందులేమిటో తెలుసు. వాటిని తీర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా, అంటే లేరనే చెప్పాల్సి ఉంటుంది.
Comments
English summary
CM Kirankumar Reddy suggested Telangana ministers to see the implementaion of welfare programmes.
Story first published: Wednesday, October 26, 2011, 11:44 [IST]