వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ ఓదార్పునకు 'కోట్ల' చిక్కు
కాగా, అదే సమయంలో జగన్కు అదే గ్రామంలో మరో ఎదురు దెబ్బ కూడా తగిలింది. తమకు ఎవరి ఓదార్పు లేదని ఆ గ్రామానికి చెందిన కోయిలకుంట్ల సావిత్రమ్మ అంటోంది. తన భర్త అనారోగ్యంతో మరణించాడని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రెండు రోజులకు గోపాల్ అనే రైతు మరణించాడు. ఈ మరణాన్ని వైయస్ జగన్ వర్గీయులు వైయస్ మృతికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి జాబితాలో చేర్చారు. అయితే, తన భర్త కేవలం అనారోగ్యం కారణంగానే మరణించాడని సావిత్రమ్మ చెబుతోంది.
Comments
ys jagan ysr congress kurnool district odarpu yatra వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర
English summary
Former CM late Kotla Vijayabhaslar Reddy's villagers are opposing YSR Congress party president YS Jagan's Odarpu in their village.
Story first published: Monday, July 18, 2011, 9:09 [IST]