ఆదాయం
పన్ను
శాఖ
అధికారుల
సోదాల్లో
బాలీవుడ్
భామామణులు
ప్రియాంక
చోప్రా,
కత్రినా
కైఫ్
పెద్ద
యెత్తున
ఆస్తులు
కలిగి
ఉన్నట్లు
బయటపడిందని
అంటున్నారు.
ప్రియాంక
చోప్రాకు
ముంబైలో
8
నుంచి
10
ఫ్లాట్స్
ఉన్నాయట.
వెర్సోవాలోని
రాజ్
క్లాసిక్లో
ప్రియాంకకు
ఐదు
ఫ్లాట్లు
ఉన్నట్లు
ఐటి
అధికారులు
కనుక్కున్నారు.
మూడు
ఫ్లాట్లను
కలిపి
ఒక్క
ఫ్లాట్గా,
మరో
రెండు
ఫ్లాట్లను
కలిపి
మరో
ఫ్లాట్గా
ఆ
తార
మార్చేసిందని
తేలింది.
మరో
పెంట్
హౌస్ను,
మూడు
ఫ్లాట్లను
అద్దెకు
ఇచ్చిందని
తేలింది.
కత్రినా
కైఫ్
స్టేజీ
షోల
ద్వారా
సంపాదించిన
సొమ్ము
లెక్కలను
కూడా
ఐటి
అధికారులు
తేలుస్తున్నారు.