వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'సాక్షి' 2011 న్యూస్ మేకర్స్లో జగన్
దేశంలోనే అత్యంత శక్తిమంతురాలిగా నేతలు అభివర్ణించే సోనియా గాంధీనే ఎదిరించి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి ప్రత్యేక పార్టీని స్థాపించి అందరి దృష్టినీ జగన్ ఆకర్షించారని, కడప ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారని పేర్కొంది. దేశంలో ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలుపొందిన ముగ్గురు ప్రముఖుల సరసన జగన్ చేరిన విషయాన్ని ప్రస్తావించింది. జగన్ భారీ మెజార్టీ సాధించడమే కాకుండా కాంగ్రెసు, టిడిపి అభ్యర్థుల డిపాజిట్లు కూడా గల్లంతైన విషయం తెలిసిందే.
Comments
English summary
Sakshi daily stated that YS Jaganmohan Reddy is 2011 news maker.
Story first published: Wednesday, December 28, 2011, 10:05 [IST]