వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ వర్సెస్ ఆదిత్య?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాష్ట్ర రాజకీయాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్సెస్ మర్రి ఆదిత్యగా మారనున్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది నిర్ధారించలేం గానీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి మర్రి శశిధర్ రెడ్డికి ఆ పదవి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడిగా, తెలంగాణ నాయకుడిగా మర్రి శశిధర్ రెడ్డికి ఆ పదవి అప్పగిస్తే తెలంగాణ ఆందోళనకు బ్రేక్ వేయవచ్చుననే ఆలోచన కాంగ్రెసు అధిష్టానంలో సాగుతున్నట్లు చెబుతున్నారు.

మర్రి శశిధర్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, ఆయన కుమారుడు ఆదిత్య రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారని, అప్పుడు వైయస్ జగన్ ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి ఆయన పనికి వస్తారని అంటున్నారు. ఆదిత్య, జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. పాత మిత్రులు కొత్తగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అవుతారని అంటున్నారు.

English summary
A rumor is that state politics will become war between YSR Congress president YS Jagan and Aditya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X