జగన్కు ఝలక్, పోటీకి కాపు విముఖత?
అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాపు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ మరణం త ర్వాత ఆయన సహజంగానే జగన్ వైపు నిలిచారు. జగన్ చెప్పినట్లు ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసి తమ గ్రూపులోని 16 మందితోపాటు అనర్హత వేటుకు గురయ్యారు. ఆయా స్థానాల్లో పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ, కాపు మాత్రం ఇందుకు సుముఖంగాలేరని సమాచారం.
Comments
English summary
Kapu Ramachandra reddy is not interested to contest ensuing bypolls.
Story first published: Tuesday, March 27, 2012, 8:20 [IST]