కెసిఆర్కు కౌంటర్, పరకాలలో సమైక్యాంధ్ర అభ్యర్థి
హైదరాబాదులోని లింగంపల్లికి చెందిన సమైక్యాంధ్ర మహిళా జెఎసి రాష్ట్ర అధ్యక్షురాలు గాంధీరాజు నాగలక్ష్మిని పరకాల ఉప ఎన్నికల్లో పోటీకి దించుతున్నట్లు ఆయన బుధవారం వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖ పోటీ చేయడం ఖాయమైన విషయం తెలిసిందే. నిజంగానే సమైక్యాంధ్ర జెఎసి అభ్యర్థి పోటీకి దిగుతారా, లేదా వేచి చూడాల్సిందే.
Comments
English summary
United Andhra JAC has decided to put its candidate in Parakala assembly segment.
Story first published: Thursday, March 29, 2012, 9:30 [IST]