వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్త పోకడ!: బాబుపై జగన్ ఎమ్మెల్యే దీక్షాస్త్రం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల విషయంలో జగన్ వర్గం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆందోళన చేపట్టాలని ఆలోచిస్తున్నారట. చంద్రబాబు తప్పుడు హామీలు గుప్పించారని, గుప్పిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం ఆయన సన్నద్దమవుతున్నారట.
గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని, ప్రజా సంక్షేమం ఆయనకు పట్టదని, ఇటీవల వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు హామీలు గుప్పిస్తున్నా అవి నెరవేర్చరని, నెరవేర్చలేనివిగా ఉన్నవని ఆయన ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంలో భాగంగానే ఈ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగాలనే యోచనలో ఉన్నారట.
Comments
dwarampudi chandrasekhar reddy ys jagan chandrababu naidu kiran kumar reddy ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి
English summary
It is said that YSR Congress Party chief YS Jaganmohan Reddy camp Kakinada MLA Dwarampudi Chandrasekhar Reddy plans day long fast against TDP chief Nara Chandrababu Naidu's false promises.
Story first published: Thursday, March 28, 2013, 10:21 [IST]