AP Fisheriesలో ఉద్యోగాలు: అర్హతలు ఇవే.. అప్లయ్ చేయండి
ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 43 సాగరమిత్ర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2021.
సంస్థ
పేరు:
మత్స్యశాఖ
పోస్టు
పేరు:
సాగరమిత్ర
పోస్టుల
సంఖ్య:
43
జాబ్
లొకేషన్:
విశాఖపట్నం
దరఖాస్తుకు
చివరి
తేదీ:
16
జనవరి
2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ
వయస్సు: 18 నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 29 డిసెంబర్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 జనవరి 2021
మరిన్ని
వివరాలకు
:
లింక్:
https://bit.ly/2JABgzl