వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏపీ కోర్టుల్లో 31 సివిల్ జడ్జీ పోస్టులు: వెంటనే అప్లై చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్లో 31 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హలు, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రాష్ట హైకోర్టు దరఖాస్తులు కోరింది.
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ
వయో పరిమితి: 01-11-2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక
ప్రక్రియ:
స్క్రీనింగ్
టెస్ట్
(కంప్యూటర్
బేస్డ్
టెస్ట్),
రాత
పరీక్ష,
మౌఖిక
పరీక్ష,
ధృవపత్రాల
పరిశీలన
ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ. 1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాగులకు రూ. 750)
స్క్రీనింగ్ టెస్ట్ కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం.
ఆన్లైన్
దరఖాస్తులు
ప్రారంభం:
నవంబర్
17,
2022
ఆన్
లైన్
దరఖాస్తులకు
చివరి
తేదీ:
డిసెంబర్
08,
2022
మరిన్ని వివరాల కోసం https://hc.ap.nic.in/recruitment.html
Comments
English summary
Civil judge posts recruitment in andhra pradesh: apply now for 31 posts.