వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెబీలో 147 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి

|
Google Oneindia TeluguNews

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జూలై 2020.

సంస్థ పేరు: సెక్యూరిటీస్ మరియు ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఆఫీసర్ గ్రేడ్ ఏ
పోస్టుల సంఖ్య: 147
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జూలై 2020

SEBI Recruitment 2020:Apply for 147 Grade A officers

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్ ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు ఇంటర్వ్యూ

వేతనం: రూ.28150-1550(4)-34350-1750(7)-46600-EB-1750(4)-53600- 2000(1)-55600

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.1000/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జూలై 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.sebi.gov.in/

English summary
Securities and Exchange Board of India (SEBI) has issued a latest notification for the recruitment of Officer Grade A (Assistant Manager) Vacancy at 147 posts. Interested candidates can apply from 23 March 2020 to 31 July 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X