ఏపీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్: ఆ జిల్లావారు వెంటనే అప్లై చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఖాళీలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.
పోస్టలు వివరాలు, ముఖ్య తేదీలు:
మొత్తం 22 మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత:
బీఎస్సీ(కంప్యూటర్స్)/
బీసీఏ/
ఎంసీఏ/
బీటెక్(సీఎస్ఈ/
ఈసీఈ/
ఈఈఈ)
ఉత్తీర్ణత
సాధించి
ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక
ప్రక్రియ:
అభ్యర్థులను
రాత
పరీక్ష,
రూల్
ఆఫ్
రిజర్వేష్
ఆధారంగా
ఎంపిక
చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు 20-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
నోటిఫికేషన్,
ఇతర
వివరాల
కోసం
ఇక్కడ
క్లిక్
చేయండి.
https://westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/