ఓం శాంతి శాంతి శాంతిః.. మూడుసార్లు ఎందుకంటాం?
కాలేవర్షతు
పర్జన్య:
పృధివీ
సస్యశాలినీ
దేసోయం
క్షోభరహిత:
రాజానస్సంతు
నిర్ణయా:
మనం మంత్రం చివరిలో ' ఓం శాంతి శాంతి శ్శాంతి: ' అని అంటారు ఎందుకు... .?
ఏ ప్రార్థన చివరిలో అయిన మనం ఓం శాంతి శాంతి శ్శాంతి: అని మూడుసార్లు అంటుంటాం. ఆ విధంగా మూడుసార్లు అనడం ద్వారా మూడు రకాలతాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.
ఓం శాంతి: అంటే సర్వ ప్రజలు,ప్రాణులు సుఖంగా జీవింతురు గాక అని భావం
ఓం శాంతి: అంటే పరిపాలకులు ధర్మన్యాయ పద్ధతులను అనుసరించి పాలించేదరు గాక అని భావం
ఓం శాంతి: అంటే సకాలంలో వర్షాలు పడి సకలం సంతోషదాయకమై ,ఎలాంటి ఉపద్రవాలు లేకుండా లోకాలన్నీ సుఖజీవనం సాగించుగాక అని భావం.
మనం దేవుని పూజించినప్పుడు మనకోసమే కాకుండ మనతో సహా జీవింవించే సాటి ప్రాణులను,ప్రకృతిని ఈ సృష్టిలోని సమస్తం బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం.అందరూ బాగుంటే అందులో మనం బాగుంటాం.కేవలం మనమే బాగుండాలి అంటే అది రాక్షసత్వం అవుతుంది.
ఇక్కడ
ఒకటి
ఆలోచించాల్సింది
ఒకటుంది.మనం
కోరుకునేది
శాశ్వతమైన
దైవత్వ
ఆనందమా...లేక
అ
శాశ్వతమైన
రాక్షసత్వ
స్వభావమా...
మంచి
నిలుస్తుంది.చెడు
పడిపోతుంది.దేహతృప్తి
కంటే
ఆత్మతృప్తి
గోప్పది.మనం
చేసే
పనిలో
ఏది
మంచి,చెడు
అనే
విషయం
మన
అంతరాత్మ
చెబుతుంది,అది
గమనించుకుని
వ్యవహరిస్తే
చాలు
అంతా
మంచి
జరుగుతుంది.
జై
శ్రీమన్నారాయణ.
---
డా.యం.ఎన్.చార్య,
ప్రముఖ
అంతర్జాతీయ
జ్యోతిష
పండితులు-
9440611151