దీపావళి రోజున లక్ష్మీ పూజా ఎందుకు చేస్తారు.. పూజ విధి విధానాలేంటి..?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు హృదయేశ్వరి లక్ష్మి అమ్మవారు, భృగుమహర్షి కుమార్తె దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది లక్ష్మి అమ్మవారు. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం 'సినీవాలి' అనే దేవతను 'విష్ణుపత్ని'గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.
పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీ దేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు.
దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు.
దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్.. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది.
దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి.
ప్రాణ ప్రతిష్ఠ:-
శుక్లాంబరధరం
విష్ణుం
శశివర్ణం
చతుర్భుజం
ప్రసన్నవదనం
ధ్యాయేత్
సర్వ
విఘ్నోపశాంతయే
దీపత్వం
బ్రహ్మరూపో
సి
జ్యోతిషాం
ప్రభురవ్యయః
సౌభాగ్యం
దేహి
పుత్రాంశ్చ
సర్వాన్
కామాంశ్చదేహిమే
బెల్లం
ముక్కను
నివేదన
చేస్తూ
...
ఓం
ప్రాణాయస్వాహా,
ఓం
అపానాయస్వాహా,
ఓం
వ్యానాయ
స్వాహా
ఓం
ఉదానాయ
స్వాహా,
ఓం
సమానాయ
స్వాహా
,మధ్యే
మధ్యే
పానీయం
సమర్పయామి.
అసునీతే
పునరస్మా
సుచక్షుః
పునః
ప్రాణ
మిహనోధేహి
భోగం
జ్యోక్పశ్యేమ
సూర్య
ముచ్చరంత
మనమతే
మృడయానస్వస్తి
అమృతమాపః
ప్రాణానేన
యధాస్థాన
ముపహ్యయతే
రక్తాం
భోధిస్థపోతోల్లసదరుణ
సరోజాధిరూఢాకరాబ్జైః
పాశంకోదండ
మిక్షూద్భవ
మళిగుణమప్యం
కుశం
పంచబాణాన్
బిబ్రాణా
సృక్కపాలం
త్రిణయనవిలసత్
పీన
వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు
సుఖకరీ
ప్రాణశక్తిః
పరానః
పై
మంత్రాన్ని
చదువుతూ
ప్రాణప్రతిష్ఠ
చేసుకోవాలి.
కలశ స్థాపన :-
వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.
గంగేచ
యమునే
చైవ
గోదావరి
సరస్వతి
నర్మదే
సింధు
కావేరి
జలేస్మిన్
సన్నిధిం
కురు
ఆయాంతు
దేవపూజార్థం
-
మమ
దురితక్షయకారకాః
కలశోదకేన
పూజాద్రవ్యాణి
దైవమాత్మానంచ
సంప్రోక్ష్య'
లక్ష్మీదేవి ఆధాంగ పూజ :-
చంచలాయై
నమః-
పాదౌ
పూజయామి
చపలాయై
నమః-
జానునీ
పూజయామి
పీతాంబర
ధరాయై
నమః
-ఊరూ
పూజయామి
కమలవాసిన్యై
నమః-
కటిం
పూజయామి
పద్మాలయాయై
నమః-
నాభిం
పూజయామి
మదనమాత్రే
నమః-
స్తనౌ
పుజయామి
లలితాయై
నమః
-భుజద్వయం
పూజయామి
కంబ్కంఠ్యై
నమః-
కంఠం
పూజయామి
సుముఖాయై
నమః-
ముఖం
పూజయామి
శ్రియై
నమః
ఓష్ఠౌ
పుఅజయామి
సునాసికాయై
నమః
నాసికం
పూజయామి
సునేత్రాయై
నమః
ణెత్రే
పూజయామి
రమాయై
నమః
కర్ణౌ
పూజయామి
కమలాలయాయై
నమః
శిరః
పూజయామి
ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి...
ఆర్ద్రాం
పుష్కరిణీం
పుష్టిం
సువర్ణాం
హేమమాలినీం
సూర్యాం
హిరణ్మయీం
లక్ష్మీం
జాతవేదో
మమావహ
ఘృతాక్తవర్తి
సంయుక్తం
అంధరాశి
వినాశకం
దీపం
దాస్యామి
తే
దేవి
గృహణ
ముదితాభవ
శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి.
లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి, విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి.
లక్ష్మీదేవి అష్టోత్తరం.. పూలు, అంక్షితలతో పూజ.
ఓం
ప్రకృత్యై
నమః
ఓం
వికృత్యై
నమః
ఓం
విద్యాయై
నమః
ఓం
సర్వభూతహితప్రదాయై
నమః
ఓం
శ్రద్దాయై
నమః
ఓం
విభూత్యై
నమః
ఓం
సురభ్యై
నమః
ఓం
పరమాత్మికాయై
నమః
ఓం
పద్మాలయాయై
నమః
ఓం
పద్మాశన్యే
నమః
ఓం
స్వాహాయై
నమః
ఓం
స్వధాయై
నమః
ఓం
సుధాయై
నమః
ఓం
ధన్యాయై
నమః
ఓం
హిరణ్మయై
నమః
ఓం
నిత్యపుష్టాయై
నమః
ఓం
విభావర్యై
నమః
ఓం
ఆదిత్యై
నమ:
ఓం
దిత్యై
నమః
ఓం
దీప్తాయై
నమః
ఓం
వసుధాయై
నమః
ఓం
వసుధారిణ్యై
నమ:
ఓం
కమలాయై
నమః
ఓం
కాంతాయై
నమః
ఓంకామాక్ష్యై
నమః
ఓం
క్రోధసముద్భవాయై
నమః
ఓం
అనుగ్రహప్రదాయై
నమః
ఓం
బుద్ద్యై
నమః
ఓం
అనఘాయై
నమః
ఓం
హరివల్లభాయై
నమః
ఓం
అశోకాయై
నమః
ఓం
అమృతాయై
నమః
ఓం
దీప్తాయై
నమః
ఓం
లోకశోకవినాశిన్యై
నమః
ఓం
ధర్మనిలయాయై
నమః
ఓం
కరుణాయై
నమః
ఓం
లోకమాత్రే
నమః
ఓం
పద్మప్రియాయై
నమః
ఓం
పద్మహస్తాయై
నమః
ఓం
పద్మాక్ష్యై
నమః
ఓం
పద్మసుందర్యై
నమః
ఓం
పద్మోద్భవాయై
నమః
ఓం
పద్మముఖ్యై
నమః
ఓం
పద్మనాభప్రియాయై
నమః
ఓం
రమాయై
నమః
ఓం
పద్మమలాదరాయై
నమః
ఓం
దేవ్యై
నమః
ఓం
పద్మిన్యై
నమః
ఓం
పద్మగంధిన్యై
నమః
ఓం
పుణ్యగంధిన్యే
నమః
ఓం
సుప్రసన్నయై
నమః
ఓం
ప్రసాదాభిముఖ్యై
నమః
ఓం
ప్రభాయై
నమః
ఓం
చంద్రవదనాయై
నమః
ఓం
చంద్రాయై
నమః
ఓం
చంద్రసహోదర్యై
నమః
ఓం
చతుర్భుజాయై
నమః
ఓం
చంద్రరూపాయై
నమః
ఓం
ఇందిరాయై
నమః
ఓం
ఇందుశీతలాయై
నమః
ఓం
ఆహ్లాదజనన్యై
నమః
ఓం
పుష్ట్యై
నమః
ఓం
శివాయై
నమః
ఓం
శివకర్యై
నమః
ఓం
సత్యై
నమః
ఓం
విమలాయై
నమః
ఓం
విశ్వజనన్యై
నమః
ఓం
పుష్ట్యై
నమః
ఓం
దారిద్రనాశిన్యై
నమః
ఓం
ప్రీతిపుష్కరిణ్యై
నమః
ఓం
శాంతాయై
నమః
ఓం
శుక్లమాల్యాంబరాయై
నమః
ఓం
శ్రియై
నమః
ఓం
భాస్కర్యై
నమః
ఓం
బిల్వనిలయాయై
నమః
ఓం
వరారోహాయై
నమః
ఓం
యశస్విన్యై
నమః
ఓం
వసుంధరాయై
నమః
ఓం
ఉదారాగ్యై
నమః
ఓం
హేమమాలిన్యై
నమః
ఓం
హరిణ్యై
నమః
ఓం
ధనధాన్యకర్త్యై
నమః
ఓం
సిద్ద్యై
నమః
ఓం
స్రైణసౌమ్యాయై
నమః
ఓం
శుభప్రదాయై
నమః
ఓం
నృపవేశ్మగతానందాయై
నమః
ఓం
వరలక్ష్మ్యై
నమః
ఓం
వసుప్రదాయై
నమః
ఓం
శుభాయై
నమః
ఓం
హిరణ్యప్రాకారాయై
నమః
ఓం
సముద్రతనయాయై
నమః
ఓం
జయాయై/మంగళాయై
నమః
ఓం
దేవ్యై
నమః
ఓం
విష్ణువక్షస్థలస్థితాయై
నమః
ఓం
విష్ణుపత్న్యై
నమః
ఓం
ప్రసన్నాక్ష్యై
నమః
ఓం
నారాయణ
సమాశ్రితాయై
నమః
ఓం
దారిద్ర్య
ధ్వంసిన్యై
నమః
ఓం
దేవ్యై
నమః
ఓం
సర్వోపద్రవవారిణ్యై
నమః
ఓం
నవదుర్గాయై
నమః
ఓం
మహాకాళ్యై
నమః
ఓం
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై
నమః
ఓం
త్రికాలజ్ఞానసంపన్నాయై
నమః
ఓం
భువనేశ్వర్యై
నమః
అష్టోత్తరం పూర్తయిన తర్వాత కింది మంత్రాన్ని జపిస్తూ కుడివైపునకు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.
యానకాని
చ
పాపాని
జన్మాంతర
కృతాని
చ
తాని
తాని
ప్రణశ్యంతి
ప్రదక్షిణ
పదేపదే
పాపోహం
పాపకర్మాహం
పాపాత్మ
పాపసంభవ
త్రాహిమాం
కృపయా
దేవి
శరణాగత
వత్సల
అన్యథా
శరనం
నాస్తి
త్వమేవ
శరణం
మమ
తస్మాత్
కారుణ్య
భావేన
రక్ష
మహేశ్వరి
శ్రీలక్ష్మీదేవ్యై
నమః
ఆత్మప్రదక్షిణ
నమస్కారాన్
సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం
నమస్తే
లోకజనని
నమస్తే
విష్ణు
వల్లభే
పాహిమాం
భక్తవరదే
శ్రీలక్ష్మ్యైతే
నమో
నమః
శ్రీలక్ష్మీదేవ్యై
నమః
సాష్టాంగనమస్కారన్
సమర్పయామి
సాయం సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో కాని నువ్వుల నూనెతో కాని మట్టి దీపాలను ఇంటి ముందర వరస క్రమంలో వెలిగించాలి.