వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైన్యంలో సంస్కరణలుఅవశ్యం
న్యూఢిల్లీఃసైనిక రంగం ఆధునికీ కరణకు క్రమానుగతంగా సంస్కరణలు చేపట్టాలనిసైనిక దళాల ప్రధానాధికారి పద్మనాభన్ అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సైన్యానికి మరిన్నిఅధికారాలు ఇవ్వాలని కూడా ఆయన శనివారం విలేకరులసమావేశంలో చెప్పారు. పాతబడిపోయిన సైనికచట్టాలను సవరించాలని కూడా పద్మనాభన్కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
భారత్
తో
ఆస్ట్రేలియా
చెలిమి
పొఖ్రాన్అణు
పరీక్ష
సందర్భంగా
తెగిపోయిన
భారత్
-
ఆస్ట్రేలియా
సైనిక
సంబంధాలనుపునరుద్ధరించనున్నట్లు
ఆస్ట్రేలియా
శనివారంప్రకటించింది.
రెండేళ్ళ
కిందట
భారత్పోఖ్రాన్
అణుపరీక్ష
నిర్వహించిన
వెంటనే
భారత్
తో
సైనిక
సంబంధాలనుఆస్ట్రేలియా
తెగతెంపులు
చేసుకున్నది.
Comments
Story first published: Saturday, January 13, 2001, 23:53 [IST]