చంద్రబాబుదుబాయ్ పయనం
హైదరాబాద్ః
అభివృద్ధి,
సహకారంపైదుబాయ్
లో
జరిగే
అంతర్జాతీయ
సదస్సులోపాల్గొనేందుకు
చంద్రబాబునాయుడు
సారధ్యంలోని
ఉన్నత
స్థాయిబృందం
శనివారం
బయలుదేరి
వెళుతున్నది.
ఈ
ఉన్నతస్థాయి
బృంతంలో
రాష్ట్ర
మంత్రులు
యనమల
రామకృష్ణుడు,
కోటగిరి
విద్యాధర
రావు,
ముఖ్యమంత్రి
ఐ.టి.
సలహాదారు
రణదీప్
సూడాన్
తదితరులు
వున్నారు.
ఈ
బృందంహైదరాబాద్
నుంచి
ముంబయ్
చేరుకొని
అక్కడినుంచి
ఆదివారం
వేకువ
జామున
దుబాయ్బయలుదేరి
వెళుతుంది.
17వ
తేదీ
ఉదయం
చంద్రబాబు
నాయుడుహైదరాబాద్
తిరిగి
వస్తారు.
దుబాయ్ పర్యటన సందర్భంగా అభివృద్ధిసహకారంపై జరిగే సదస్సులో ఇ-గవర్నెన్స్ పైచంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం చంద్రబాబును దుబాయ్ లోని తెలుగు సంఘాలు సత్కరిస్తాయి. ఆ తరువాతఆయన దుబాయ్ ప్రిన్స్ ను కులుసుకుంటారు.దుబాయ్ లోని వివిధ పరిశ్రమలు ముఖ్యంగాఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని వివిధ సంస్థలనుచంద్రబాబు సందర్శిస్తారు.
గత
మే
నెలలో
దుబాయ్
బృందంహైదరాబాద్
వచ్చిన
సందర్భంగాపెట్టుబడులకు
సంబంధించి
జరిగిన
చర్చలనుచంద్రబాబు
ఈ
పర్యటనలో
ఖరారు
చేసే
అవకాశాలువున్నాయి.