వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిరుద్యోగుల సాయంతో గోడౌన్లు
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ధాన్యం నిల్వకు తగిన వసతిలేకపోవడంతో తమ ధాన్యాన్ని ఎదో ఒక ధరకు తెగనమ్ముకోవల్సిన పరిస్థితి తలెత్తినదని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. ఈ పరిస్థితినుంచి రైతాంగాన్ని గట్టెక్కించడానికి వీలుగా ప్రభుత్వం 10 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం గల అదనపు గోడౌన్ల నిర్మాణానికి నడుం కట్టింది.
కేంద్ర
ప్రభుత్వ
సాయంతో
ఈ
గౌడన్ల
నిర్మాణం
చేపట్టునున్నట్టుగా
ప్రభుత్వం
వెల్లడించింది.
ఈ
గోడౌన్ల
నిర్మాణానికి
రాష్ట్రంలోని
నిరుద్యోగ
యువకులను
ఉపయోగించుకుంటారు.
బ్యాంకులు
ఆర్ధిక
సంస్థల
సాయంతో
గోడౌన్ల
నిర్మాణాన్ని
నిరుద్యోగ
యువకులు
చేపడితే
వారి
నెలకు
ఎస్ఎఫ్టికి
1.75
రూపాయల
అద్దెను
చెల్లించి
ఏడేళ్లవరకు
ఎఫ్సిఐ
లీజుకు
తీసుకుంటుందని
ప్రభుత్వం
వెల్లడించింది.
Story first published: Saturday, January 13, 2001, 23:53 [IST]