హురియత్బృందంపై ఫరూఖ్ అభ్యంతరం
శ్రీనగర్:కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్తో చర్చకు అఖిలపక్ష హురియత్ కాన్ఫరెన్స్ అయిదుగురుసభ్యుల బృందాన్ని ఎంపికచేయడాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతీవ్రంగా విమర్శించారు. పాక్తో చర్చలునెరపడానికి ఈ బృందానికి ఏం అర్హత వున్నదనిఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్తో కాశ్మీర్పై చర్చజరిపే అధికారం కేవలం ప్రధాని వాజ్పేయికిమాత్రమే వున్నదని ఆయన స్పష్టంచేశారు.
జమ్మూకాశ్మీర్
భారత్లో
విడదీయరానిఅంతర్భాగమని
ఆయన
చెప్పారు.
అవసరమైతేప్రధాని
వాజ్పేయి
స్వయంగా
పాక్
సైనిక
పాలకుడుముషరాఫ్తో
చర్చలు
జరపాలని
ఆయన
కోరారు.
ఇదిలా
వుండగా
పాకిస్తాన్తో
చర్చలకు
సిద్ధమైన
హురియత్
బృందం
ఇక
తమకు
పాస్పోర్టులు
ఇవ్వడమే
తరువాయి
అనిఅంటున్నది.
పాస్పోర్టుల
జారీలో
ప్రభుత్వం
జాగు
చేయరాదని
బృందంఅంటున్నది.
పాస్పోర్టుల
జారీలో
జాప్యం
పట్ల
అసంతృప్తి
వ్యక్తం
చేస్తూ,
కాశ్మీర్విషయంలో
ఎన్డిఎ
ప్రభుత్వానికే
చిత్తశుద్ది
లేనట్టుగా
కనిపిస్తున్నదని
కూడా
హురియత్పేర్కొన్నది.