వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్మీ డేవిన్యాసాలు
హైదరాబాద్:సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీ డేను రాష్ట్ర హోంమంత్రి తూళ్లదేవేందర్ గౌడ్ ఆదివారంనాడు ప్రారంభించారు.బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సైనికాధికారాలను భారత్ ఆర్మీఛీఫ్ కరియప్ప 1949 జనవరి 15వ తేదీనస్వీకరించారు. ఈ సందర్భంగా యేటా జనవరి 14, 15తేదీల్లో ఆర్మీ డే జరుగుతుంది. ఈ సందర్భంగాసైనికుల అద్భుత క్రీడా విన్యాసాలను ప్రదర్శించారు.
కార్గిల్ పోరు తర్వాతసైనిక విన్యాసాలు ఇంత పెద్ద యెత్తున జరగడం ఇదేప్రథమం. యుద్ధ సమయాల్లో దేశసంరక్షణకే కాకుండా ప్రకృతి విపత్తుల సమయాల్లోనూసైనికులు అపూర్వ పాత్రను నిర్వహించారనిదేవేందర్ గౌడ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు సైనికులు చేపట్టినసహాయక చర్యలు ఎన్నడూ మరువలేనివనిఆయన అన్నారు. యుద్ధ పరికరాల ప్రదర్శనను కూడా మంత్రిప్రదర్శించారు.
Story first published: Sunday, January 14, 2001, 23:53 [IST]