వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంస్కరణలుకొనసాగిస్తాం: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమకేంద్ర ప్రభుత్వం సంస్కరణల ప్రక్రియకు కట్టుబడివున్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ఆయన సోమవారంనాడిక్కడ ఒకసదస్సులో ప్రసంగించారు. సంస్కరణల వల్ల పేదరికనిర్మూలన జరగకపోతే, పేదలకు ఉపయోగపడకపోతేఅర్థం లేదనే వ్యాఖ్యలు వినబడుతున్నాయని, సంస్కరణలుపేదలకు ఉపయోగ పడి, పేదరికాన్ని నిర్మూలించేదిశలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందనిఆయన అన్నారు.

రైతులను, గ్రామీణులను త్రిశంకుస్వర్గంలో వదిలేయకుండా వారికి తగిన సహాయంఅందించాలని మంత్రి ఆర్థిక సంస్థలను కోరారు. పేదలను, గ్రామీణులనుఆదుకోవడానికి ముందు రావాలని ఆయన వాటికిసూచించారు. పట్టణాలకు, గ్రామలకు మధ్య అంతరంరూపుమాపేందుకు కృషి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X