వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ఃదుబాయ్‌ లో జరిగిన ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డవలప్‌ మెంట్‌ సదస్సులో పాల్గొన్నచంద్రబాబు నాయుడుకు సుమారు 60 దేశాలకుచెందిన 460 మంది డెలిగేట్లు బహ్మరథంపట్టారు. ఈ సందర్భంగా ఇటలీలో జరిగేఇ-గవర్నెన్స్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం లభించింది.ప్రజాస్వామ్య దేశాలలో ఐ.టి సహకారంతో త్వరిత గతిన అభివృద్ధి సాధించడం ఎలా అనేఅంశంపై ఇటలీ లోని నేపుల్స్‌ లో ఒక సదస్సుజరగనుంది.

By Staff
|
Google Oneindia TeluguNews

ఇటలీ ప్రభుత్వం ఈసదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది.ఇ-గవర్నెన్స్‌ పై ఈ సదస్సులో ప్రసంగించేందుకురావలసిందిగా ఇటలీ అధికార ప్రతినిధులుకొందరు చంద్రబాబును ఆహ్వానించారు. మార్చి 15నుంచి 17 వరకు ఈ సదస్సు నేపుల్‌ లో జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X