వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సరిహద్దుటెన్షన్ కు భారత్-చైనా స్వస్తి
న్యూఢిల్లీః సరిహద్దు సమస్యకుశాశ్వతంగా స్వస్తి పలకాలని భారత్-చైనా లు ప్రతిని పూనాయి. వాస్తవాధీన రేఖ వద్ద వున్న సందిగ్ధ పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భారత ప్రధాని వాజ్పేయి, చైనా అధినేత లీపెంగ్ లు సోమవారం ఒకఅంగీకారానికి వచ్చారు. భారత్ తో పర్యటిస్తున్న లీపెంగ్ సోమవారం 7రేస్ కోర్స్ రోడ్డులోని నివాసంలో ప్రధాని వాజ్ పేయిని కలుసుకున్నారు. ఇద్దరు నేతలు మధ్య వివిధఅంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
వాజ్ పేయి - లీంపెంగ్ తీసుకున్న కీలక నిర్ణయాలుః
- సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా జరుగుతున్న ప్రయత్నాలు, ఇరు దేశాలు మ్యాపులు మార్పిడి చేసుకోవడం పట్ల సంతృప్తి.
- ఇరుదేశాల మధ్య మరింత సత్సంబంధాల కోసం ఉన్నతస్థాయి పర్యటనల కొనసాగింపు.
- తమ దేశంలో పర్యటించాల్సిందిగా వాజ్ పేయికి లీపెంగ్ ఆహ్వానం
- భారత దేశాన్ని ఎన్నడూ తాము ముప్పుగా భావించలేదంటూ లీపెంగ్ వ్యాఖ్య.
-
అభివృద్ధి
పథంలో
వున్న
భారత్,
చైనా
దేశాలు
ఎంతటి
సాహసోపేతమైన
నిర్ణయాలు
గైకొనడానికైనా
వెనుకాడవని
ఇద్దరు
నేతల
వ్యాఖ్యలు.
Comments
Story first published: Tuesday, January 16, 2001, 23:53 [IST]